సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి జనవరి 18, నియోజకవర్గం తారా నగర్ లో పూజ చేసి నూతన సీసీరోడ్డు ప్రారంభించిన రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్,
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు,శేరిలింగంపల్లి తెరాస పార్టీ డివిజన్ అద్దెక్షలు వీరేశం గౌడ్,వార్డ్ మెంబెర్ కవిత గోపాల్,సత్యనారాయణ రెడ్డి,కొయ్యడా లక్ష్మణ్ యాదవ్,తరానగర్ బస్తీ కమిటీ అద్దెక్షలు జనార్దన్ గౌడ్,నర్సింగ్,నటరాజ్,గోపాల్ యాదవ్ కృష్ణ రెడ్డి,వర్క్ ఇన్స్పెక్టర్ యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.